ఆత్కూరు ఆంజనేయస్వామి దేవాలయం అన్నదానం మధిర

Published: Wednesday September 14, 2022
సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి  మంగళవారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని భక్తులు తెలుపుతూ ఈరోజు దాతకందుల రమేష్ నాగమణి దంపతులు వారి కుమార్తె శ్రీజ కుమారుడు వరుణ్ సాయిఖమ్మం పాడుమరియు ప్రభుత్వ ఉపాధ్యాయుడు తల మేకల శ్రీనివాసరావు వెంకట సరిత దంపతులుభ విష్య సాయిఆత్కూరు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెలగపూడి హనుమంతరావు పూర్ణ అబ్బురి పవన్,  డాల్ కృష్ణ, డాల్ శంకర్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగాా వారు మాట్లాడుతూదాతలు సహకారంతో ప్రతి మంగళవారం ఈ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన  కార్యక్రమానికి హాజరయ్యారు