ఆర్థిక సహాయం అందజేత

Published: Friday July 09, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని నాతాళ్లగూడెం గ్రామంలో ఇటీవల ఉద్ధగిరి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులకు 7వ వార్డు మెంబర్ మస్కు నరేందర్  తండ్రి మస్కు పోషయ్య జ్ఞాపకార్ధంగా 3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఉద్దగిరి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు కోరబోయిన సంజీవ, యూత్ సభ్యులు మస్కు మురళి, ఉద్దగిరి నరసింహ, శంకరయ్య, గంగాధర్, లింగస్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.