ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి *శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప

Published: Tuesday January 03, 2023
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 21వ వార్డులో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ సాయి హాస్పిటల్ తరఫున హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ రామ్ రెడ్డి  టిపిసిసి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్   వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హారిత ధనరాజు  కో ఆప్షన్ అలీ కుతుబ్ ఆలీ  కృష్ణవేణి స్కూల్ డైరెక్టర్ భవిత  హాస్పిటల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి  డాక్టర్స్ స్టాప్ కాలనీవాసులు సంజీవరెడ్డి వినోద్ కుమార్   అధిక సంఖ్యలో పాల్గొని హెల్త్ చెకప్ చేయించుకోవడం జరిగ