యువత పై మాదక ద్రవ్యాల ప్రభావం అనే అంశం పై విద్యార్థులకు అవగాహన

Published: Wednesday February 16, 2022
మధిర ఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుు  టీవీ ఎం స్కూల్లో ఈరోజు స్థానికలో జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు యువతపై మాదకద్రవ్యాల ప్రభావం మరియు వాటి మీద అవగాహన సదస్సులు టౌన్ ఎస్  సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది . ఈ సందర్భంగా ఎస్ ఐ సతీష్ కుమార్ మాట్లాడు తూ విద్యార్థులు మాదకద్రవ్యాల వాడకం వలన కలిగే దుష్ప్రభావాలు మరియు ఎక్కడైనా వీటి గురించి మీకు సమాచారం తెలిసిన మాకు తెలియపరచండి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.