కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మ్యక్సి క్యూరీ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబి

Published: Friday February 18, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా దండుమైలారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూల మాల వేసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ కృపేష్,  మరియు దండుమైలారం సర్పంచ్ రవనమోని మల్లీశ్వరి జంగయ్య, ఆధ్వర్యంలో కేక్ కట్ చెయ్యడం జరిగింది, అనంతరం మ్యాక్సీ క్యూరి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి, పి ఎ సి ఎస్ చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మంగ ఐలేష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పొన్నాల కృష్ణ, జిల్లా నాయకులు చీమల జగన్నాథ్, పొన్నాల జగదీష్, రేగుచింతల లింగం మండల నాయకులు రణధీర్ రెడ్డి., నిట్టు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి ఉక్కుల బాషా, డైరెక్టర్ బాలు, వార్డ్ మెంబెర్ సహదేవ్, టిఆర్ఎస్వి మండల ప్రెసిడెంట్ మనీష్ రెడ్డి, శివారెడ్డి, రమేష్, గాలయ్య, ప్రభు, జంగయ్య, లింగయ్య నరేష్