ఎమ్మెల్యే సహకారంతో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ ఎంపీపీ పి.కృపేష్*

Published: Thursday September 15, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడా
గ్రామంలో (186)ఆసరా పింఛన్ల  లబ్ధిదారులకు కార్డుల పంపిణీ కార్యక్రమాన్నికి  ముఖ్య అతిథిగా  హాజరైన ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్   ఈ కార్యక్రమంలో వీడియో  విజయ్ కుమార్, ఉప్పరిగూడ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు బూడిద రామ్ రెడ్డి  ఉపసర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి, వార్డు మెంబర్ మడుపు అనిత,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నల్లోల్ల రమేష్, బోసుపల్లి హరికృష్ణ,  గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.