పులిగండ్ల రంగయ్యకు నివాళులర్పించిన తుమ్మల నాగేశ్వరరావు
Published: Friday April 09, 2021
పాలేరు ఏప్రిల్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం: నేలకొండపల్లి మండలంలో కొత్త కొత్తూరు గ్రామంలో రిటైర్డ్ టీచర్ పులిగండ్ల రంగయ్య (86) మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం నేలకొండపల్లి మండలం లో కొత్త కొతురు గ్రామం లో పులిగండ్ల రంగయ్య గారి పార్థివ దేహాన్ని కీ పులమాల వేసి నివాళులు అర్పించారు... ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సాదు రమేష్ రెడ్డి, నేలకొండపల్లి మాజీ ఏఎంసీ చైర్మన్ శాకమురి రమేష్, మాజీ మండల అధ్యక్షులు వెన్నే పూసల సీతారాములు, కొత్త కొత్తూరు సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, కడియాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: