అమ్మవారి దివనలు మన పై ఉండాలని అమ్మవారికి బోనం సమర్పించిన కౌన్సిలర్ కొత్త కుర్మా మంగమ్మ శివక
Published: Monday March 14, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ 21వ వార్డులో సూర్య సాయి నగర్ కాలనీ వాసులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాలనీలో గల సమస్యల గురించి కాలనీ అభివృద్ధి గురించి చర్చించే అదేవిధంగా సూర్య సాయి నగర్ కాలనీ ముఖద్వారం కమాన్ గురించి కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది మరియు సిబ్బంది కౌన్సిలర్స్ కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్, మేతరి అనురాధ దర్శన్, పుల్ల గూరం కీర్తన విజయ్ఆనంద్ రెడ్డి, గుండ భాగ్యమ్మ, ధనరాజ్, అందరూ కలిసి కట్ట మైసమ్మ కు యాట బోనం అమ్మవారికి సమర్పించడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అమ్మవారి దీవెనలు సిబ్బంది పైన మన అందరి పైన ఉండాలి అని అమ్మవారిని కోరుకొని దర్శనం చేసుకోవడం జరిగింది.
Share this on your social network: