నూతనంగా ఏర్పడ్డ చేపలు సొసైటీ అధ్యక్షుడు కార్యదర్శి అభినందించిన జడ్పీ చైర్మన్

Published: Saturday October 08, 2022

మధిర రూరల్్ అక్టోబర్్7 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో వంగవీడు గ్రామ చేపల సొసైటీ అధ్యక్ష కార్యదర్శులను అభినందించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజవంగవీటి గ్రామంలో ఇటీవల జరిగిన చేపల సొసైటీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అధ్యక్షులు దర్సి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బనోత్ బంగి, సెక్రెటరీ ధారావత్ లాలు మరియు డైరెక్టర్లు గ్రామ టిఆర్ఎస్ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది వారిని కమల్ రాజు  శాలువాలతో సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన నూతన అధ్యక్షులుుు కార్యదర్శి. ఈ సందర్భంగాా నూతన అధ్యక్షులుు మాట్లాడుతూ మాకు ఇచ్చిన బాధ్యతను అందర్నీ కలుపుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలునిి అందరికీీ అందేటట్టుగా ప్రయత్నంం చేస్తామనిి వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్్ నాయకులుు వీరారెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులుుు ప్రజాాా ప్రతినిధులుపాల్గొన్నారు