ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో 310 మందికి ఆసరా పెన్షన్ లబ్దిదారులకు గుర్తింపు కార్డుల

Published: Friday September 16, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి

జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు ఆల్‌బెండజోల్‌ మాత్రలు వేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ ఎండి మునీర్, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉడతల జలేందర్, నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, శంకరయ్య, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.