ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో 310 మందికి ఆసరా పెన్షన్ లబ్దిదారులకు గుర్తింపు కార్డుల
Published: Friday September 16, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి
జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి మునీర్, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉడతల జలేందర్, నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, శంకరయ్య, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి మునీర్, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉడతల జలేందర్, నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, శంకరయ్య, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Share this on your social network: