రామ్మోహన్ రెడ్డి సంక్షములో కాంగ్రెస్ పార్టీ లో చేరిక రూప్ ఖాన్ పేట్ రాములు

Published: Tuesday August 03, 2021
పరిగి 2 ఆగస్టు ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు రూప్ ఖాన్ పేట్ రాములు వికారాబాద్ జిల్లా డీ డీ సి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సంక్షములో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. తెరాస ప్రజా వ్యతిరేఖ విధానాలతో, నాయకత్వ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా, స్థానిక నాయకులు ప్రజాసేవ మాత్రమే రాజకీయ లక్షణము మరచి ప్రజాసేవలో వాణిజ్య వ్యాపార దొరనులను ప్రదర్శించడం, రైతుల సమస్యల పట్ల నిర్లక్షం వహించడం వంటి అంశాలు కారణంగా ఇట్టి నిర్నాయం తీసుకున్నారు. ఇటీవల కాలములో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పట్ల పోరాడే తీరు, టి ఆర్ ఆర్ సేవ చేయాలనే సకల్పన్నికి నచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. సేవ చేయాలనే సకల్పన్నికి న నచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు మాలి.విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.రమేశ్ గౌడ్, దస్తయ్, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.