నివాళులు అర్పించిన టిడిపి నాయకులు

Published: Wednesday February 15, 2023
మధిర రూరల్ ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో
చిలుకూరు మహిళా మాజీ సర్పంచ్ జయమ్మ కుమారుడు రామకిషోర్ ఆకాల మృతికిషోర్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం టీడీపీ నాయకులు దొండపాటి లక్ష్మీనారాయణ  పరమ బెంజమిన్ నిడమానూరి  వెంకటేశ్వరరావు సత్యనారాయణ సిద్దిల మోహనరావు చాపల మడుగు విజయరావు బాబురావు అన్నారం టీడీపీ నాయకులు తదితరులు  
కుమారుడిఅకాలమృతితోతన రాజకీయ ప్రస్థానంలో అనేక సమస్యలను ధీటుగా ఎదుర్కున్న ,పేరుప్రతిష్టలు గల రాజకీయ మహిళానాయకురాలిగాఉన్నజయమ్మరోదననుచూసిఅందరూచలించి పోయారు