ఘనంగా శ్యామప్రసాద్ ముఖర్జీ 120వ జయంతి
Published: Wednesday July 07, 2021
ఖమ్మం, జులై 6, ప్రజాపాలన ప్రతినిధ : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, జనసంఘ వ్యవస్థాపకులు, స్వర్గీయ శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ 120వ జయంతిని పురస్కరించుకొని "భారతీయ జనతా పార్టీ" జాతీయ పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యా... పితంగా పార్టీ శ్రేణులు వారి స్ఫూర్తికి ప్రతీక చిహ్నంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రధ సారధులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) నేతృత్వంలో ఈ రోజున ఇల్లందు మండలంలోని గ్రామ పంచాయితి సుభాష్ నగర్ పరిధిలో గల లలితా పురం గ్రామం ప్రభూత్వ పాఠశాల సమీపంలో పోలింగ్ స్టేషన్నం బర్ 17 ఆవరణలో జిల్లా మైనారిటి యోర్చ ఆద్వర్యంలో మొక్కలు నాటి వారి త్యాగాలను స్మరించుకోవడ.... ము జరిగినది. వారి ఆశయాలను సాధించేందు పార్టీ శ్రేణులు ప్రతిన పూనడము జరిగినది. ఈ కార్యక్రము... ములో మండల కిసాన్ మోర్చనాయకులు మేకల రామారావు, CT మోర్చ నాయకులు ఇర్పలక్ష్మయ్య, నియోజక వర్గ యువమోర్చ నాయకులు ఇర్సనవీన్ గారు, SC మోర్చ మండల కార్చిదర్శి ఉసికెల వెంకన్నగారు, శా॥ గున్న పిచ్చయ్య, నిడికొండ సుబ్బారావు, లి గిరకటి పరేష్, ఆరెం ఫ్రీమ్, ఇర్పకార్తీక్, పాల్గొని విజయవంతం చేయడము.. జరిగినది.
Share this on your social network: