కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

Published: Wednesday April 12, 2023

సర్పంచ్ రూరల్ ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి మండలం  పరిధిలోని నక్కలగరుబు మంగళవారం నాడుగ్రామంలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ మునగా వెంకట్రావమ్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాల్లో మేలు చేసే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉందని అందుకనే గ్రామ ప్రజలు కంటి వెలుగును ప్రతి ఒక్కరూఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి, మాటూరుపేట పీహెచ్సీ డాక్టర్ వెంకటేష్ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.