నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

Published: Wednesday September 22, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర రామ్ చందర్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య, ఎంపిటిసి పసల జ్యోతి విజయానంద్, ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, నాయకులు బండారు నరసింహారెడ్డి, జినుకల దానయ్య, క్యాదరి శ్రీనివాస్, ఆవుల స్వామి, బుర్ర నరసింహ, శ్రీనువాసు, శ్రీశైలం, సురకంటి నాగార్జున్ రెడ్డి, జగన్, నరసింహా, తదితరులు పాల్గొన్నారు.