పొలాల్లో చెత్త కాల్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి: ఎస్సై తేజావత్ కవిత

Published: Monday May 16, 2022
బోనకల్ ,మే 15 ప్రజాపాలన ప్రతినిధి: పంట పోలా ల్లో చేత్త కాల్చేటప్పుడు నిప్పు పట్లా ఆప్రామతంగ ఉండాలని మండలంలో అళ్లపాడు గ్రామ రైతుల తో ఎస్సై కవితా అన్నారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎండాకాలం రోజులు ఎండలు బాగా ఉన్నాయి పంట పోలం లో చేత్త కాల్చేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని, నిప్పు పేట్టీనప్పుడల్లా ఎవరి పోలంలో వారు జాగ్రత్తలు తీసుకోవాలని లేని చో ఇతరుల కరెంట్ మోటార్లు సుబాబుల్ పంటలు రోడ్డు పక్కన నాటిన చేట్లు కాలి పోకుండ చూసుకోవాలని ఆళ్లపాడు రైతులకు తేలియా చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, టిడిపి నాయకులు మరీదు బరకయ, పారా వేంకటమేహన్ రావు రైతులు తదితరులు పాల్గొన్నారు.