చలివేంద్రం ప్రారంభించడం జరిగింది కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్

Published: Tuesday April 26, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేది 25 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని. కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ ఫౌండేషన్ లో భాగంగా అర్చన బిల్డర్స్ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ టిపిసిసి సెక్రెటరీ. శ్రీ కొత్త కుర్మా శివ కుమార్ అన్న, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరియు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివ కుమార్. ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ వెంకట రమణ మరియు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ సిహెచ్ సత్య సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు కుంట గోపాల్ రెడ్డి మరియు రేవళ్ళ యాదగిరి మరియు సంజీవరెడ్డి భాస్కర్ రావు. నరేందర్ రెడ్డి మరియు కృష్ణ. ఇందూరి చెన్నయ్య, ఈ.రవి, సి.హెచ్ కిషన్, కే.రఘునాథ్ యాదవ్, అజయ్ గౌడ్, బడ్డీ సైదులు, శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.