ఎన్నో ఏళ్ళ ఎదురుచూపులు...

Published: Wednesday August 11, 2021
పరిగి 10 ఆగష్టు ప్రజాపలన ప్రతినిధి : ఎన్నోఏళ్ళ ఎదురుచూపులు కళ్ళముందు కనబడ బోతోంది అనే సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా దోమ మండలం లో ఎలాంటి చిన్న నీటి వనరుల ప్రాజెక్టల్ లేవు. పాలమూరు ఎత్తి పోతలతోఅందదా 20. వేల ఎకరాల సాగుకు నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి మండల రైతులు సంతోషం వ్యక్త వస్తున్నారని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఘనత తెలంగాణ ప్రభుత్వానిది మండలం లోని 36. గ్రామపంచాయతీ లలో 26. గ్రామపంచాయతీలు ఎత్తి పోతల పథకంలో రానున్నాయి మిగతా పంచాయతీ ల పరిధిలో భూగర్భ జలాలు పెంపొందే అవకాశం ఉందన్నారు.