నిత్యం ప్రజా సేవలోనే నిమగ్నమై. పని చేస్తున్న రమణ మోని జంగయ్య
Published: Thursday June 30, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 29 ప్రజా పాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం మండల పరిధిలో దండుమైలారం గ్రామానికి చెందిన శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రవణ మోని జంగయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలని తపనతో గ్రామానికి నిత్యం సేవలందిస్తున్న జంగయ్య విద్యార్థులకు సైతం క్రీడా నైపుణ్యతకు తోడ్పాటును అందిస్తుంన రవణ మోని జంగయ్య అదేవిధంగా గ్రామంలో హరిజన బస్తీలో అంగన్వాడి కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న రవణ మోని జంగయ్య తెలిపారు.
Share this on your social network: