నూతన ఈవో ఆర్డీ శాస్త్రిని సన్మానించిన సర్పంచ్లు

Published: Thursday November 18, 2021
మధిర నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : మధిర ఈవో ఆర్డిగా బాధ్యతలు శాస్త్రిని నూతనంగా బాధ్యతలు తీసుకున్న సర్పంచులు ప్రభాకర్, నరసింహారావు, పద్మావతి, చిట్టి బాబు, రామారావు టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మెండెం వెంకన్న ఘనంగా సన్మానించారు. శాస్త్రిఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచులకు తోటి ఉద్యోగస్తులకు అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగుతానని వారు తెలిపారు నాకు సన్మానం చేసిన సర్పంచులకు నాయకులకు అభినందనలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది పాల్గొన్నారు