గణేష్ నిమజ్జనానికి నిరంతర విద్యుత్ సరఫరా

Published: Monday September 20, 2021
వికారాబాద్ డిఈ సూర్యనారాయణ
వికారాబాద్ బ్యూరో 19 సెప్టెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనానికి నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని డిఈ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో విలేఖరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో 14 ముఖ్య లొకేషన్లను గుర్తించి విద్యుత్ సిబ్బందిని నియమించి బాధ్యతలు అప్పగించామని స్పష్టం చేశారు. 33/11కెవి వికారాబాద్ ఎస్ఎస్ లో ఎస్ఎల్ఐ మధుసూధన్, ఆపరేటర్లు రాజు లక్ష్మయ్యలు. ఎన్టీఆర్ ఎక్స్ రోడ్ లో సబ్ ఇంజనీర్ టి.సందీప్ బాలక్రిిిష్ణ. బిజెఆర్ కూడలిలో లైైైన్ ఇన్స్పెక్టర్ రహీం ఆర్టిసియన్ సాయన్న. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఎల్ జె యంం వినయ్ ఆర్టీసీయన్ కాశయ్య. రామ్ మందిర్ ప్రాంతంలో లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య జెఎల్ఎమ్ హరీష్. రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతంలో లైన్మెన్ శివారెడ్డి ఆర్టీసీయన్ రాములు. కూరగాయల మార్కెెట్ ప్రాంతంలో మహేష్ ఆంజనేయులు ఎంఆర్పి పెట్రోల్ పంప్ ప్రాంతంలో మాన్సింగ్ నర్సింలు. ఆలంపల్లి ప్రాంతంలో చరణ్ ప్రశాంత్. కొత్త గడి ప్రాంతంలో నర్సింలుు సత్తయ్య. కొంపల్లి చెరువు దగ్గర జహంగీర్ వీరేశం సంతోష్. ఎఫ్ ఓ సి ఎం ఎస్ టి చౌరస్తాలో రామ్నాథ్ మధుసూదన్ బాలరాజ్. పెన్నేపల్లిి ప్రాంతంలో శంకర్ సత్తయ్య. ఇంద్ర నగర్ ప్రాంతంలో సతీష్ యూసుఫ్ లు విధులు నిర్వహిస్తారని వివరించారు.