శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మొక్కలు...

Published: Friday January 14, 2022

బీరుపూర్, జనవరి 13 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ వైష్ణవ దేవాలయలలో ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు ఉత్తర ద్వారం గుండ శ్రీ మన్నారాయణుని దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ లక్ష్మినరసింహ స్వామీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ ఆలయ చైర్మన్ నెరేళ్ల సుమన్ గౌడ్ సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పరమేష్ ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు ఆలయ అధికారి రాజయ్య దేవాలయ ధర్మకర్తలు అర్చకులు సంతోష్ మధు సంతోష్ ప్రత్యేక పూజలు చేశారు.