ఆధునిక వ్యవసాయ పనిముట్ల కేంద్రాన్ని ప్రారంభించిన - జడ్పీ చైర్ పర్సన్ వసంత ఎమ్మెల్యే సంజయ్ కు

Published: Saturday March 20, 2021
జగిత్యాల, మర్చి 19 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ మరియు అన్నపూర్ణ మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్ వైస్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ సర్పంచ్ మహేశ్వర్ రావు ఎంపీటీసీ పరశురాం గౌడ్ ప్యాక్స్ చైర్మన్ లు సందీప్ రావు మహిపాల్ రెడ్డి నక్క రవీందర్ రెడ్డి సర్పంచులు తిరుపతి జాన్ గంగాధర్ జైపాల్ నారాయణ ప్రభాకర్ ఎంపీటీసీ ధమ్మా సురేందర్ రెడ్డి ఆనంద్ రావు రాజిరెడ్డి సత్యనారాయణ రావు హరికిషన్ రావు తదితరులు ఉన్నారు.