ఆదివాసీ బోర్డ్ గోండ్ తోట సేవా సంఘం కమిటీ ఎన్నిక
Published: Wednesday September 14, 2022
జన్నారం, సెప్టెంబర్ 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా అదివాసి బిర్డగోండ్ తోట సేవా సంఘం కమిటీ ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం మంచిర్యాల జిల్లాలో ఈ ఎన్నికలలో వివిధ గ్రామాల పెద్దమనుషులు, గ్రామ పాట్లా, పడెండ్లు విద్యావంతులు రాయిసంటర్ సభ్యులు ముఖ్య అధిపతులుగా పాల్గొనడం జరిగింది, ఈ నూతన అదివాసి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు వర్క జయవంత్ రావు, అధ్యక్షుడు కుడిమేత హన్మాంత్ రావు, ఉపాధ్యక్షుడు మర్సుకోల గంగారాం, గావాదే మల్లేష్, మర్సుకోల తిరుపతి, ప్రధాన కార్యదర్శి అత్రం శంకర్, కార్యానిర్వహక అధ్యక్షుడు కుర్వేంగ అశోక్, అంత్రం తిరుపతి, తోడుషం తిరుపతి,
సంయుక్త కార్యదర్శి మర్సుకోల విఠల్, గావాదే శంకర్, మర్సుకోల వినయ్, గావాడే రాజు, ప్రచార కార్యదర్శి మడావి భీంరావ్, వల్ల నాగేష్, ముఖ్యసలహదారులు కుడిమేత పేంటు, అంత్రం తిరుపతి, మర్సుకోల తిరుపతి, కాంతారావు లను ఎన్నుకున్నారు. ఈ కార్యాక్రమంలో జన్నారం మండల రాయిసంటర్ పాట్లా ఉపమెడిలు మదాడి జంగు, సోమ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: