శ్రీరామ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Published: Monday September 13, 2021
మధిర, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం -దేశినేనిపాలెం గ్రామంలో శ్రీ రామ్ గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా హై కేర్ హాస్పిటల్ డాక్టర్ CT. మురళి కృష్ణ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూమాటి పెద్ద నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఆవుల ఝాన్సీ కిరణ్ మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్స వినాయక చవితిఅన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు సాగర తో భార్యను దానం చేస్తూ ప్రజలు రైతులు సుఖసంతోషాలతో ఉండాలని వారు తెలిపారుతూమాటి శ్రీనివాస్ రెడ్డి వారి కుమారులు పుల్లారెడ్డి, రాజేష్ రెడ్డి. ఈ అన్నదాన కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..