ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి ప్రతిజ్ఞ దివాస్ శుభాకాంక్షలు

Published: Thursday November 24, 2022
ఇబ్రహీంపట్నం గడ్డపై ప్రత్యేకత చరిత్ర కలిగిన పెద్ద చెరువు 1550-1580AD మధ్యకాలంలో ఇబ్రహీం కుతుబ్ షా తన 30 సంవత్సరాల పాలనలో నిర్మించిన పెద్ద చెరువు గడ్డపై కోట్లలాది మంది జీవితాలను వెలుగులు నింపుతున్న ఆదర్శవంతుడి పుట్టినరోజు ప్రతిజ్ఞ దివస్ నవంబర్ 23న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ జన్మదిన సందర్భంగా స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్  రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో  5 కె రన్ చెమట చుక్కలతో ఈ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో సుమారుగా 250-300 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి చెరుకూరి రాజు   స్వామి ఫిట్ ఐకాన్ 5k  రన్ జాతీయ జెండాతో ప్రారంభించడం జరిగింది. అనంతరం 5కే రన్ ముగించుకొని ఇబ్రహీంపట్నం సమీపంలో అంబేద్కర్ చౌరస్తా లో  జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది మరియు 5కే రన్ లో విజేతలకు బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో  ఎస్ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మొగలిపాక నవీన్, ఉపాధ్యక్షులు సాయిబాబా, ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకట్,SDC లిక్కిరాజు, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్,  స్వేరో, బీఎస్పీ ఇబ్రహింపట్నం మండల కన్వీనర్ మచ్చ మహేష్, ఇబ్రహింపట్నం మండల అధ్యక్షులుచెరుకూరి చిరంజీవి, భరత్, సురేష్, రవీందర్, ప్రవీణ్, కుమార్, నాగరాజ్, శ్రీనివాస్, పాల్గొన్నారు,