ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భం

Published: Saturday January 29, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 28 ప్రజాపాలన ప్రతినిధి : తెరాస పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం తెరాస మండల అధ్యక్షుడు చిలకల బుగ్గ రాములు, మరియు మండల ప్రధాన కార్యదర్శి గంగి రెడ్డి భాస్కర్ రెడ్డి, రాయపోల్ సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి, బుట్టి రాములు, కోట్ల రణదిర్ రెడ్డి, చేనేల్లి నరసింహ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కే ఈశ్వర్, దోర్నాల మల్లేష్, ఉడతల సతీష్ గౌడ్, మంద మోహన్, కానపురం శ్రీధర్, రాయిపోల్ తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు డొంకని బాలు గౌడ్, మరియు, మండల సీనియర్ నాయకులు, రాయపోల్  గ్రామ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.