ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని జాగృతి కార్యకర్తలు పూజలు

Published: Tuesday January 25, 2022

బీరుపూర్, జనవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తుంగూర్ శ్రీ గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తెరాస మండల్ జాగృతి కార్యకర్తల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ కరోనా భారీ నుండి త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహచారు. ఈ కార్యక్రమంలో బీరుపూర్ మండల జాగృతి అధ్యక్షుడు నారపాక రవీందర్ మ్యాదారవేణి మల్లేష్ పర్వతం మహేందర్ నారపాక గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.