అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు నిరుపేదలకు వైద్యం నిమిత్తం ఆర్దిక సహాయం చేసిన చిట్కుల్ సర్ప

Published: Monday July 26, 2021
జిన్నారం మండలం  దాదిగుడా గ్రామానికి చెందిన, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వడ్డె పల్లి యాదగిరికి 5000 ఐదు వేల రూపాయలు, అలాగే లక్మిపతి గూడెం గ్రామానికి చెందిన నల్లగండ్ల శంకర్ గొంతు వాపుతో  బాధపడుతున్నారు 10,000 పదివేల రూపాయల ఆర్దిక సహాయం అందజేసిన నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ సర్పంచ్. ఈ కార్యక్రమంలో జిన్నారం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నరాబోయిన శ్రీనివాస్, లక్మిపతి గూడెం సర్పంచ్ లావణ్య జీవన్, మాజీ అధ్యక్షులు భవాని రమేష్, సుంకరబోయిన మహేష్ కుమ్మరి కృష్ణ సారా శ్రీనివాస్ మందుముల ఆంజనేయులు, నర్సిలు, అంబటి అంతయ్య, భవాని అశోక్, దుబ్బా రమేష్, పట్నం శ్రీహరి, దాదిగుడ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దాది శ్రీనివాస్, గంగూ కుమార్, మోత కృష్ణ, యెంకిరి గారి రవి, గువ్వ విష్ణు, ఉట్ల ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు పూజరి రాజు, దాది రమేష్, కొరివి ఆంజనేయులు, కర్రె పోచయ్య, బండి వెంకటేష్, యాట నర్సింలు, పూజరి భిక్షపతి, దాది రాజు, వడ్డే పల్లి శ్రీనివాస్, దాది గిరి విరాబోయిన సాయి, ఎన్ యం యం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు