డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73 జయంతి ఘనంగా జరిపారు

Published: Saturday July 09, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం కోఆర్డినేటర్ అమృత్సాగర్ డాక్టరు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది తదుపరి వైయస్సార్ షర్మిల ఆదేశాల మేరకు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది అనాజూపూర్ లింగంపల్లిలో వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం ఎలిమినేడు గునుగల్ స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ మాతృ పితా సేవా సదన్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేయడం జరిగింది  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేసరి సాగర్ హరినారాయనజి దూసరి వేణు ప్రసాద్ బూర జంగయ్య గౌడ్ జి మురళి సర్వేశ్వర్  తదితరులు పాల్గొన్నారు