క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్

Published: Monday December 19, 2022
మేడిపల్లి, డిసెంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిల్కానగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో               క్రైస్తవ సోదరులకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్  బన్నాల గీత ప్రవీణ్ క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, విబీ నరసింహ, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్, నందికంటి శివ,సురం శంకర్, ఎండి. మహమూద్, బింగి శ్రీనివాస్,చిల్కానగర్ డివిజన్ పాస్టర్లు పీటర్ పాల్, నాగయ్య, దేవదానం,జేమ్స్ రాజ్, బొడ్డు జాన్,