భారత్ జోడో యాత్రలో నీలం పద్మ
Published: Thursday November 03, 2022
భారత్ జోడో యాత్రలో నీలం పద్మ*
హైదరాబాద్ 02 నవంబర్ ప్రజాపాలన: భారత్ జోడో యాత్ర సందర్భంగా పంతంగి వద్ద జరిగే సభకు వివిధ ప్రాంతాల నుంచి హాజరైన నాయకులు. బుధవారం నాడు పంతంగిలో జరిగే సభకు భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద జెండా లతో కదంతొక్కారు. వివిధ ప్రాంతాల నుండి కాంగ్రెస్ నాయకులు నాయకురాల్లు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
Share this on your social network: