ఖమ్మంపాడు సొసైటీ లోరైతు బంధు సంబరాలు.

Published: Monday January 10, 2022
డిసిసిబి వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలు.
మధిరజనవరిి 9 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం ఖమ్మంం పాడు గ్రామంలోసర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ, గ్రామ రైతు బంధు కన్వీనర్ కుర్రా అప్పారావుల నేతృత్వంలో సొసైటీ ఆవరణలో రంగవల్లులుతో ఆకర్షణీయమైన ముగ్గులు. గ్రామంలోని మహిళా రైతులు ఈ సంబరాలలోపాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా aeo ప్రసన్న ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంబరాల్లో వారు మాట్లాడుతూ kcr రైతు బంద్ లో ఇప్పటివరకు 50000 కోట్లు అందించిన సందర్భంలో ఈ సంబరాలు జరుపుతున్నామని, రైతుల జీవితాలలో వెలుగులు నింపిన kcr నిజమైన రైతు బంధు అనీ, ధాన్యం సేకరణ లో గానీ, రైతులకు స్వచ్ఛమైన విత్తనాలు అందించడంలో kcr చూపిస్తున్న చొరవ రైతులకు వరంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపాడు గ్రామ రైతులు పాల్గొన్నారు.