ఆత్మీయ సమ్మేళనం కు తరలివెళ్లిన తుమ్మల అభిమానులు..
Published: Friday November 11, 2022
పాలేరు నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
వాజేడు లో నిర్వహించిన తుమ్మల ఆత్మీయ సమ్మేళనం కు మండలం నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. మండల కేంద్రంలో గురువారం కార్ల ర్యాలీ ని పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెన్నపూసల సీతారాములు -ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైశా శంకర్, కొమ్మూరి నరేష్, గుడిపాటి ముక్కంటి, కోటేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: