బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామం లో ఘనంగా TRS జెండా పండుగ

Published: Friday September 03, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 02, ప్రజాపాలన ప్రతినిధి : ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి, సర్పంచ్ బేబీ జాన్ బీఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా TRS పార్టీ జండా పండగ నిర్వహించాలనే పిలుపులో భాగంగా ముస్తికుంట్ల టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రామ్మూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జండా పండగ నిర్వహించాలని దానిలో భాగంగా ఈరోజు  టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం సంతోషకరమైన విషయమని, ఎన్నో ఉద్యమ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర లో మన రాష్ట్రం మన పాలన లో బాగంగా బంగారు తెలంగాణా సాధనకోసం ఏర్పడ్డ ఉద్యమ రాజకీయ పార్టీ జెండ ఇంతటి గొప్ప ప్రక్యతి గల గులాబీ జెండ గొప్పతనం నీ అందరు గుర్తించాలి ఆని అలాంటి గులాబీ జెండకి అండగా ఉండాలి ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.