అకాల వర్షం తో అన్నదాత కు తీరని నష్టం

Published: Friday May 27, 2022
జన్నారం రూరల్, మే 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షం పాటు బుదవారం రాత్రి వీచిన  ఇదురు గాలులతో 
రైతు ల వరి దాన్యం తడిపోయాయి.
వరిదాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న దాన్యం తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మండలంలో ఈదురు గాలులతో పలు గ్రామాలలో కరెంట్ స్తంభములు   నెలకోరిగాయి.ఈ సందర్భంగా  స్థానిక తాహసిల్థార్ పలు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనావేశారు.