అకాల వర్షం తో అన్నదాత కు తీరని నష్టం
Published: Friday May 27, 2022
జన్నారం రూరల్, మే 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షం పాటు బుదవారం రాత్రి వీచిన ఇదురు గాలులతో
రైతు ల వరి దాన్యం తడిపోయాయి.
వరిదాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న దాన్యం తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మండలంలో ఈదురు గాలులతో పలు గ్రామాలలో కరెంట్ స్తంభములు నెలకోరిగాయి.ఈ సందర్భంగా స్థానిక తాహసిల్థార్ పలు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనావేశారు.
Share this on your social network: