ఎం ఎల్ సి ఎన్నికల పై అవగాహన కళాజాత

Published: Saturday February 20, 2021
మధిర, ఫిబ్రవరి 19, ప్రజాపాలన: మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి 6వ వార్డు లో రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశానుసారం అర్జునరావు కళాబృందం వారిచే ఎం ఎల్ సి ఎన్నికలపై కళాజాత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళా కారులు గ్రామ పెద్దలు పంగా శేషగిరిరావు, గుండాల సర్వయ్య, సిరివేరు దశరథం, ఊట్ల పిచ్చయ్య మేడికొండ. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.