సిసి రోడ్డు పనులు ప్రారంభం

Published: Tuesday June 08, 2021
మధిర, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంసీఎల్పీ నేత స్థానిక శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారి చొరవతో డిఎఫ్ నిధుల్లో నుండి 3 లక్షల రూపాయలు మంజూరు చేయగా తొండల గోపారం పంచాయతీ లో గల తోర్లపాడు నందు సిసి రోడ్డు పనిని మొదలు పెట్టడం జరిగింది ఈ పనులు జరుగుతున్న విధానాన్ని మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్ అద్వర్యం లో పరిశీలించారు ఈ కార్యక్రమంలో   షేక్ ఖన్నాం సాహెబ్ కాశి బోయిన లక్ష్మణ్  షేక్ ఉద్దండు కాశి బోయిన శ్రీనివాస రావు వేల్పుల సాంబయ్య చేబ్రోలు కృష్ణ వీర  వెంకయ్య తదితరులు పాల్గొన్నారు