ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Published: Wednesday September 28, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన:  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని మంచిర్యాల పట్టణంలోని స్థానిక ఐ బి చౌరస్తాలో గల ఎస్ ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు, చిప్పకుర్తి శ్రీనివాస్ విద్యార్థి సంఘాల జె ఎ సి చైర్మెన్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టాలి అన్నారు.ఈ కార్యక్రమంలో
 సల్మాన్ ఖాన్ బి సి వి ఎస్,చేరాల వంశీ టి పి వి ఎస్, బచ్చలి ప్రవీణ్ కుమార్ వి జె ఎస్,పైతర్ సాగర్ జె ఎన్ టి యు,  
తన్విర్,సాయి,రాజు,కార్తిక్, హరీష్,నవీన్, శ్రీకాంత్, మహేష్, అజయ్,   తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area