సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Published: Tuesday March 23, 2021
మేడిపల్లి, మార్చి 22 (ప్రజాపలన ప్రతినిధి) : ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు. చిల్కానగర్ డివిజన్ చెందిన కే యాదయ్యకు 56,000/- టీ. మల్లేష్ 50,000/- చర్లపల్లి డివిజన్ భరత్ నగర్ కు చెందిన బిక్షపతికి ఒక లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలకా నగర్ కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్ డివిజన్ ప్రెసిడెంట్ బన్నల ప్రవీణ్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, రాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: