శ్రీమృత్యుంజయ స్వామి వారి దేవాలయంలో ప్రతి సోమవారం అన్నదానం

Published: Tuesday October 19, 2021
మధిర అక్టోబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో రెండో కాశీగా పిలవబడుతూ ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో ప్రతి సోమవారం ఉదయం గం.11-30 ని.లకు శివాలయం ధర్మకర్త వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాతలు  మక్కెన కమలమ్మ, మక్కెన ప్రింటర్స్, నాగేశ్వరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం రెండో కాశీ గా పిలవబడుతున్న మృత్యుంజయ వారి స్వామివారి దేవాలయంలో అన్నదాన వితరణ చేయడం నా అదృష్టంగా భావిస్తూ పేదలకు అన్నం పరబ్రహ్మ స్వరూపం లేని వారికి అన్నదానం చేయటం ఎంతో తృప్తిగా ఉందని తెలుపుతున్నారు మధిర ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు గారు, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ మరియు కమిటీ మెంబర్స్, ఆలయ సిబ్బంది మరియు మక్కెన నాగేశ్వరావు గారు, మైనీడి జగన్ మోహన్ రావు, పల్లపోతుల మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు