కొత్తగట్టు మత్స్య గిరేంద్ర స్వామిని దర్శించుకున్న బీజేపీ జిల్లా ఇంచార్జి ప్రభాకర్

Published: Thursday December 15, 2022

శంకరపట్నం డిసెంబర్ 14 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం కొత్తగట్టు లోని శ్రీ మత్స్య గిరేంద్ర స్వామి దేవాలయాన్ని మంగళవారము సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులు పొందిన కరీంనగర్ జిల్లా బీజేపీ ఇంచార్జీ, ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్, ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ నియోజక వర్గ ఇంఛార్జి గడ్డం నాగరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి, ఎంపిటిసి ఏనుగుల అనీల్, జిల్లా నాయకులూ దండు కోమురాన్న బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుధగొని శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి తధితరులు పాల్గోన్నారు.