కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ ఎర్రుపాలెం

Published: Thursday October 27, 2022
అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రిపాలెం మండలకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యులుభట్టి విక్రమార్క మల్లు  కృషితో మంజూరీ అయినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి* చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మండలం పరిధిలో అనారోగ్యంగా ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ బట్టి విక్రమార్క  చొరవతో లబ్ధిదారులకు రిలీజ్ చేయడం జరిగిందని వారు తెలిపారు లబ్ధిదారులు వివరాలు వెన్నపూస వినీల టి లక్ష్మి షేక్ సిద్దు షేక్ కాసింది షేక్ చిన్న హేమ నాగబోయిన కళ్యాణి వి చిలకమ్మా ఎర్రమల నరసింహారెడ్డి జి లక్ష్మి పలువురికి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు *బండారు నరసింహారావు,శీలం శ్రీనివాస్ రెడ్డి నాయకులు అనుమోలు వెంకటకృష్ణారావు,యన్నం పిచ్చిరెడ్డి,* సర్పంచ్  *మారబత్తుల మోహన్రావు* మండల మైనార్టీ అధ్యక్షులు *షేక్ జానీభాష*, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు *షేక్ ఇస్మాయిల్*,ఎస్సీ సెల్ అధ్యక్షులు *దేవరకొండ శ్రీనివాసరావు*,నాయకులు *కంచర్ల వెంకట నరసయ్య*, గుడేటి బాబురావు,నండ్రు జనార్ధన్,పిల్లి బోసుబాబు, దేవరకొండ ఏసు,దేవరకొండ ఏడుకొండలు,దేశపోగు రోశయ్య,యన్నం వెంకటేశ్వర్ రెడ్డి,పి రామారావు,కోట కృష్ణయ్య వడ్లకుంట బాబు,కోట వెంకయ్య,పాముల లక్ష్మణరావు,గుజర్లపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.