ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు
Published: Monday October 03, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 02, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గాంధీ జయంతి సదర్భంగా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతు సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అందించిన వారు గాంధీ అని అన్నారు. అనంతరం గాంధీ పార్క్ లోని గాంధీ, నెహ్రూ లకు పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పల్లె భూమేష్, ఉన్నత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|
|
Share this on your social network:
Most Popular Photo Gallery
Most Popular Video Gallery
Related News
కులాలను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తి పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన) : చాకలి, మంగలి కులాలను కించప...
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి... ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు వినతి...
View All News ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
రావణాసుర మహారాజ్ ప్రతిమ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో,మండలంలోని వివిధ గ్రామాల్...
© prajapalana.com - All Rights Reserved | Made with by Page Perfect Tech
Privacy Policy | Contact Us | Visit Counter :