బాలాజీ మోటార్స్ షోరూంను ప్రారంభించిన......తెరాస రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రె
Published: Friday May 20, 2022
ఇబ్రహీంపట్నం మార్చి తేది 19 ప్రజా పాలన ప్రతినిధి,,ఇబ్రహీంపట్నం: మండలంలోని ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్పల్లి గేట్ వద్ద సాగర్ ప్రధాన రహదారి ప్రక్కన యాతం శేఖర్ యాదవ్ నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ మోటార్స్ షోరూం గురువారం తెరాస రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి, జ్యోతి ప్రజ్వలన జేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తెరాస ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు పప్పు జంగయ్య కౌన్సిలర్ కొప్పు విష్షురాజు, కో ఆప్షన్ మెంబెర్ ఎండి రసూల్ ప్రజ ప్రతినిధులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: