ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణ

Published: Monday September 20, 2021
మధిర, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మధిర పట్టణ శ్రీ ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథి శ్రీ సిద్ధంశెట్టి శ్రీకాంత్ గారి సమక్షంలో నిరుపేద ఆర్య వైశ్య సోదర, సోదరీమణులకు జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహరావు కళ్యాణ మండపం అధ్యక్షులు శ్రీ కురువెళ్ళ వెంకట పురుషోత్తం కృష్ణ, శ్రీ ఇరుకుళ్ళ రాధాకృష్ణ మూర్తి  చేతుల మీదుగా నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసికార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన దాతలు శ్రీమతి దోసపాటి కళ్యాణి హెచ్.పీ గ్యాస్ డీలర్, శ్రీ చెడే శ్రీనివాసరావు టీచర్, శ్రీ మాధవరపు నాగేశ్వరావు రిటైర్డ్ ఎండివోశ్రీ మహంకాళి శ్రీనివాసరావు శివాని గోల్డ్ షాప్శ్రీ కోనా ధని కుమార్ 15వ వార్డు కౌన్సిలర్, శ్రీ మహంకాళి వెంకట శ్రీనివాస రావు (కిరానా), శ్రీ కోన జగదీష్, శ్రీరంగా శ్రీనివాస రావు, శ్రీ మహంకాళి తిలక్, కీ"లు శ్రీవేముల శ్రీనివాస రావు (జ్ఞాపకార్థం) వారి కుమారుడు బాలు, శ్రీ కేతేపల్లి కృష్ణగారు, శ్రీ కోనా నరసింహారావు (సైకిల్ షాప్), శ్రీ మిట్టపల్లి పుల్లారావు (రిటైర్డ్ లెక్చరర్), శ్రీ తూములూరి నారాయణ ఆర్థికంగా వితరణ చేసినార ఈ కార్యక్రమంలో మధిర ఆర్య వైశ్య సంక్షేమ సంఘం సభ్యుడు, నిరంతర సేవాతత్పరుడు, మధిర సేవా సమితి అధ్యక్షుడు శ్రీ పల్లపోతు ప్రసాద రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, చారు గుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, చల్లా సత్యనారాయణ, వందనపు శ్రీనివాసరావు, శ్రీ కేతేపల్లి సతీష్, మరియు జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం న్యాయ సలహాదారులు వి వి శ్రీ సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కొల్ల రామారావు, టీజీ ఏ వి సి ఎస్ ఎస్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ మృత్యుంజయరావు, మహిళ పోరాట యోధురాలు శ్రీమతి సముద్రాల రాజేశ్వరి, ఓంకార్, ధనుంజయ రావు, శ్రీ కోదుమూరు నాగేశ్వరావు గార్లు పాల్గొని జయప్రదం చేసినారు