వైయస్ షర్మిళ కు మెమెంటో అందించినా నంబరి ఓంకార్ కార్తీక్
Published: Tuesday June 21, 2022
100 రోజులు ప్రజల మధ్య ఉంటూ "ప్రజాప్రస్థానం పాదయాత్ర"లో ప్రజల మధ్య తిరుగుతూ పాదయాత్ర లో దూసుకుపోతున్న YS షర్మిళ కు సోమవారం ఖమ్మం జిల్లా వైరా కి చెందిన వైస్ ఆర్ టిపి స్టేట్ యుత్ కొ ఆర్డినేటర్ నంబరి ఓంకార్ కార్తీక్ 100 రోజులు పాదయాత్ర మెమెంటో అందించారు,ఈ సందర్భంగా నంబరి ఓంకార్ కార్తీక్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతుకై టి ఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైస్ షర్మీళ పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు.
Share this on your social network: