తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి .రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి బిజెపి పార్టీ కోట

Published: Friday October 28, 2022
ఎంచుకుంది అని ఆవేదన వ్యక్తం చేశారు తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దీప నర్సింహులు మాట్లాడుతూ  రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన సంక్షేమ పథకాలను ఓర్వలేకే బిజెపి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనేక మార్గాలను ఎంచుకునే కొనాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని భీమయ్య వ్యక్తం చేశారు పాండు కార్మిక విభాగం నాయకులు గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. కళ్యాణలక్ష్మీ రైతుబంధు రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని డబ్బు సంచులతో కొనడం ప్రయత్నించడం బిజెపి చేయడం మంచి పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూర్ అంబేద్కర్ చౌరస్తా లో బండి సంజయ్ మోదీ దిష్టిబొమ్మలను తయారు చేసి దగ్ధం చేశారు తార క్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి మోదీ నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.