కొల్లూరు మండలం విషయంలో లేనిపోని వ్యాఖ్యలు చేస్తే బాగుండదు

Published: Thursday September 29, 2022

నవాబ్ పేట ప్రజా పాలన ప్రతినిధి.28.   మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొల్లూరు గ్రామాన్ని మండలం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మానేమోని. నర్సింహులు ఈ సందర్భంగా మాట్లాడుతూ .కాంగ్రేస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం  తగదు అని అన్నారు.మండలం కావాలి అంటే చుట్టుపక్కల ఉన్న యంపీటీసీలు తీర్మానం చేయాలని అందుకు సిద్ధంగా లేరు అని అన్నారు. కొల్లూరు మండలం విషయంలో ఆగిపోయింది అని అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాని లో జెడ్పిటిసి రవీందర్ రెడ్డి. ఎంపీపీ. అనంతయ్య. టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి  ప్రతాప్. అసోసియేషన్ మెంబర్ తాపేర్. తదుపరి టిఆర్ఎస్ కార్యకర్తలు  పాల్గొన్నారు.