తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు

Published: Wednesday February 01, 2023
జరుగుతున్నాయని పొలాలకు వెంటనే నీటిని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తాండూర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కందిపప్పు కేంద్రం గుర్తించిందని టీజీ గుర్తింపునిచ్చిందని ఆయన అన్నారు. గుర్తింపు లభించిందని అన్నారు
.ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి.  ఎమ్మెల్సీ పి మహేందర్ రెడ్డి .ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జిల్లా ఎంపీపీ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. యాలాల మండలం ధౌలాపూర్ గ్రామంలో రైస్ మిల్ నిర్మాణం కోసం రెండు కోట్ల యాభై లక్షలు నిర్మించనున్న రైస్ మిల్ గోదామును వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిఖిల. అదేవిధంగా  తాండూర్ మండలం అంతారం గ్రామంలో రైతు వేదిక ను ప్రారంభించారు.